తమకు 'మంచి పొరుగుదేశం' అయిన భారత్లో ప్రస్తుతం తాను జరుపుతున్న పర్యటనతో ఉభయదేశాల సంబంధాలు మరింత విస్తరించనున్నాయని చైనా ప్రధాని వెన్జియాబావో ఉద్ఘాటించారు. భారత్తో మైత్రిని మరింత పెంపొందించు కోవటం, వాస్తవిక సహకారాన్ని విస్తరించుకోవటం, ప్రజలతో నేరుగా సంబంధాలను పెంచుకోవటం వంటి ప్రయోజనాలకు తాను భారత నేతలతో చర్చలు జరుపనున్నా నన్నారు. గురువారం రాష్ట్రపతి భవన్లో ఆయనకు భారత ప్రభుత్వం అధికారికంగా స్వాగతం పలికింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి