.

8, డిసెంబర్ 2010, బుధవారం

జడ్జిని ప్రభావితం చేసేందుకు రాజా యత్నం

కేంద్ర టెలికం శాఖ మాజీ మంత్రి రాజా మరో చిక్కులో పడ్డారు. క్రిమినల్‌ కేసు విచారిస్తున్న న్యాయమూర్తిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన మంత్రి రాజాయేనని మద్రాసు హైకోర్టు మంగళవారం ధ్రువీకరించింది. ఎంబిబిఎస్‌ పరీక్షల్లో మార్కులను మార్చడానికి సంబంధించిన కేసులో తనకు అనుకూలంగా వ్యవహరించాల్సిందిగా కోరేందుకు హైకోర్టు న్యాయమూర్తి ఆర్‌ రఘుపతితో మాట్లాడినట్లు చెబుతున్న మంత్రి రాజాయేనని జస్టిస్‌ ఎఫ్‌ఎం ఇబ్రహీం కలీఫుల్లా తెలిపారు. జస్టిస్‌ రఘుపతి 2009, అక్టోబర్‌లో భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో ఈ సంఘటన గురించి ప్రస్తావించారు. అయితే అప్పట్లో ఆ మంత్రి పేరు వెల్లడించలేదు. తమిళనాడు బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ కె చంద్రమోహన్‌ ద్వారా న్యాయమూర్తిని........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి