.

8, డిసెంబర్ 2010, బుధవారం

ఉత్కంఠ పోరులో పైచేయి

 చిన్నస్వామి స్టేడియంలో భారత్‌ చిరస్మరణీయ విజయం సాధించింది. న్యూజిలాండ్‌ విధించిన 315 పరుగుల లక్ష్యాన్ని మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్‌ చేజారి పోయిందనుకుంటున్న స్థితిలో యూసుఫ్‌ పఠాన్‌ బౌండరీల మోత మోగించడంతో భారత్‌ 321 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఫలితంగా ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌, తన ఆధిక్యాన్ని 4-0కు పెంచుకుంది. ఆరో వికెట్‌కు సౌరభ్‌ తివారీతో కలిసి 133 భాగస్వామ్యాన్ని నిర్మిచడంతోపాటు 96 బంతుల్లో......................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి