గ్రీస్ ప్రభుత్వం ప్రతిపాదించిన కార్మిక సంస్కరణలు, పొదుపు చర్యలను నిరసిస్తూ బుధవారం జరిగిన సార్వత్రిక సమ్మెతో దేశం స్థంభించిపోయింది. ఉద్యోగ, కార్మిక సంఘాల పిలుపు మేరకు జరిగిన ఈ సమ్మె కారణంగా విమాన సర్వీసులు స్థంభించిపోగా, ఫ్యాక్టరీలు, ఆస్పత్రులు, రవాణా సంస్థలు మూతపడ్డాయి. సెంట్రల్ ఏథెన్స్లో జరిగిన రెండు వేర్వేరు ప్రదర్శనల్లో దాదాపు ఏడు వేల మందికి పైగా ఆందోళనకారులు పాల్గొని సంస్కరణల పర్వంపై తమ నిరసన తెలియచేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి