.

16, డిసెంబర్ 2010, గురువారం

వాస్తు .. జ్యోతిష్యాలు.. రోశయ్య విషయంలో?!

రోశయ్యగారు 2009 సెప్టెంబరులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కానీ ముఖ్యమంత్రి అధికార క్యాంపు కార్యాలయం నుండి కార్యకలాపాలను 2010 మార్చి 22న ఉదయం 8-46 గంటల నుండే ప్రారంభించారు. ఎందుకని ఇన్ని నెలల ఆలస్యం? దీని కారణాల్ని 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా' పత్రిక 18-2-10న ఇలా వివరించింది. ''రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ అధికారి మాట్లాడుతూ.. 'రోశయ్యగారికి వాస్తుపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. ఆయన కోరిక మేరకు కొంతమంది పురోహితులు, క్యాంపు కార్యాలయాన్ని ఈ సంవత్సరం జనవరిలో దర్శించి, కొన్ని పెద్ద వాస్తు మార్పులనే సూచించారు. వాటిని కొద్దివారాలలో చేయబోతున్నాము'.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి