.
10, డిసెంబర్ 2010, శుక్రవారం
అక్కరకు రాని పంటల బీమా తుపానులతో రైతు బతుకు ఛిద్రం
వ్యవసాయం కష్టతరమై గిట్టుబాటు కాక, ఇతర వృత్తుల్లోకి రైతులు మరలుతుండడంతో వారి నుంచి భూముల్ని లీజుకు తీసుకున్న కౌలు రైతుల పరిస్థితి ముందు గొయ్యి, వెనక నుయ్యి అన్న చందంగా తయారైంది. వారికి ఉన్న కొద్ది పాటి భూమికి తోడు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న వారు కొందరైతే, కూలి నుంచి కౌలుకు మారేవారు మరి కొందరు, ప్రకృతి విలయాలవల్ల మొట్టమొదట మునుగుతున్నది ఈ కౌలు రైతులే. గుంటూరు.....................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి