విద్యారంగానికి సంబంధించి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్ధులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, స్కూళ్లు, కళాశాలలు, యూనివర్శిటీల అధికారులు, యువకులు, వారి తల్లిదండ్రులు, పీపుల్స్ సైన్స్ ఉద్యమ కార్యకర్తలు గురువారం ఇక్కడ నిర్వహించిన 'పార్లమెంట్ మార్చ్ ' కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి