.

2, డిసెంబర్ 2010, గురువారం

ఓ మానవ మృగం మృత్యుకేళి : కన్నబిడ్డలు సహా ఏడుగురి హత్య

ఆ రాక్షసుడు తనకు జైలు శిక్ష వేయించడానికి కారణమయ్యారంటూ వారిపై క్షణం క్షణం కక్ష పెంచుకొన్నాడు. ఉన్మాదిగా మారాడు. కన్నబిడ్డల్నీ హత్య చేశాడు. కనిపడినవారిని కనపడినట్టు నరుకుతూ పోయాడు. అర్ధరాత్రి గ్రామంలో విద్యుత్తు సరఫరా నిలిపేసి కత్తులూ బాంబులతో స్వైరవిహారం చేశాడు. తెల్లవార్లూ సాగించిన మృత్యుకేళికి ఆ గ్రామం నివ్వెరపోయింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సూర్యోదయం వరకూ శ్రీకాకుళం జిల్లా జలుమూరు.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి