.

4, డిసెంబర్ 2010, శనివారం

కుంభకోణాల కర్నాటకం 87 కోట్లు బొక్కిన మంత్రి

ప్రభుత్వ భూములను అప్పనంగా కబ్జా చేసిన బిజెపి నేతల కుంభకోణాలు కర్నాటక ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి బిఎస్‌ ఎడ్యూరప్ప ఇప్పటికే ప్రజల ముందు దోషిగా నిలబడిన సంగతి తెలిసిందే. ఎడ్యూరప్ప మంత్రివర్గ సభ్యుడు కట్టా సుబ్రహ్మణ్య నాయుడు మోసం, ఫోర్జరీ వంటి అవినీతి ఆరోపణలతో శుక్రవారం మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర ఐటి శాఖ మంత్రిగా వున్న సుబ్రహ్మణ్య నాయుడు తన కుమారుడు జగదీశ్‌తో కలిసి...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి