.
10, డిసెంబర్ 2010, శుక్రవారం
భారత్ 5-0 తేడాతో ఘన విజయం
భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్లో భారత్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ విభాగంగా రాణించి సిరీస్ కైవసం చేసుకుంది. టెస్టు మ్యాచ్లో 1-0 తేడాతో, వన్డేలో 5-0 తేడాతో భారత్ - న్యూజిలాండ్ పై రెండు విభాగాలుగా విజయం సాధించింది. ఆఖరి చివరి వన్డేలో న్యూజిలాండ్ 103 పరుగులకే అలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ బ్యాటింగ్లో ఫ్రాంక్లింగ్ 24 పరుగులు చేసి టాప్ స్కోర్గా నిలిచాడు. మిగితా బ్యాట్స్మైన్లు అంతగా రాణించలేకపోయారు. భారత్ బౌలింగ్లో ఆశ్విన్ 3 మూడు వికెట్లు తీసుకోగా యువరాజ్....................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి