.

3, డిసెంబర్ 2010, శుక్రవారం

రైతాంగ సమస్యలపై 11న రహదారుల దిగ్బంధనం

వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ విపక్షాలు దశలవారీ కార్యాచరణను ప్రకటించాయి. గతంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్ష సమావేశం సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు జరగలేదని విమర్శించాయి. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మరోసారి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి