నడుస్తున్న చరిత్ర గురించి వార్తలు ఇచ్చి విశ్లేషించవలసిన పాత్రికేయులు, సంపాదకులు తమ స్థాయిని మరచి కార్పొరేట్ యుద్ధంలో వార్తాహరులుగానూ, లేఖకులుగానూ మారిపోయారు. ఈ మొత్తం కథలో భారతీయ జనతా పార్టీకి దగ్గరవాడైన రంజన్ భట్టాచార్య కూడా ప్రముఖ పాత్రనే వహించాడు. భారతదేశం మరో బనానా రిపబ్లిక్గా మారుతున్నదంటూ........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి