.
19, నవంబర్ 2010, శుక్రవారం
అమెరికా ఉచ్చులో పడుతున్న భారత్
అమెరికా నుంచి ఎంత ఎక్కువగా సైనిక పరికరాలను భారతదేశం స్వీకరిస్తుందో అంతగా అమెరికా మిత్రమండలిలోకి భారత్ వెళ్ళిపోతుంది. అంతగా అది సార్వభౌమత్వాన్ని కోల్పోతుంది. భారత్-అమెరికా సంబంధాలలో వాణిజ్యాంశాలతో కూడిన వ్యూహాత్మక, సైనిక వ్యవహారాలు ఆధిపత్యం వహించాలని బుష్ కోరుకున్నాడు. కాగా దేశీయంగా మాంద్యం నెలకొనివున్న పరిస్థితిలో సైనిక పారిశ్రామిక సంబంధాలను ఒబామా కోరుతున్నాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి