.

19, నవంబర్ 2010, శుక్రవారం

అమెరికా ఉచ్చులో పడుతున్న భారత్‌


అమెరికా నుంచి ఎంత ఎక్కువగా సైనిక పరికరాలను భారతదేశం స్వీకరిస్తుందో అంతగా అమెరికా మిత్రమండలిలోకి భారత్‌ వెళ్ళిపోతుంది. అంతగా అది సార్వభౌమత్వాన్ని కోల్పోతుంది. భారత్‌-అమెరికా సంబంధాలలో వాణిజ్యాంశాలతో కూడిన వ్యూహాత్మక, సైనిక వ్యవహారాలు ఆధిపత్యం వహించాలని బుష్‌ కోరుకున్నాడు. కాగా దేశీయంగా మాంద్యం నెలకొనివున్న పరిస్థితిలో సైనిక పారిశ్రామిక సంబంధాలను ఒబామా కోరుతున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి