.

16, నవంబర్ 2010, మంగళవారం

నగదుకు కటకట బ్యాంకులను వెయ్యి కోట్లు అడిగిన 'మైక్రో'లు


అధిక వడ్డీలు, ఆత్మ హత్యలకు పురికొల్పుతున్న బకాయిల వసూలు చేస్తున్న తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తడం, బకాయిల విషయమై విపక్షాలు ఉద్యమాలకు దిగడంతో సూక్ష్మ రుణ సంస్థలకు (మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు) కొత్త చిక్కులు ఎదురయ్యాయి. విమర్శల నేపధ్యంలో అటువంటి సంస్థలను నియంత్రించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ తీసుకుంటున్న చర్యల కారణంగా సూక్ష్మ రుణ సంస్థలు తీవ్ర ద్రవ్యలభ్యత సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. నగదు కొరతను అధిగమిం చడం కోసం అత్యవసర .........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి