- ఎన్ఎస్ఎస్ఒ సర్వే ప్రకారం 2007 నాటికి దేశంలో నిరుద్యోగం 2.8 శాతం మాత్రమే. కానీ కార్మిక బ్యూరో నివేదిక ప్రకారం అది 9.4 శాతానికి చేరింది. అంటే దేశంలో సుమారు 4 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు.
- 2007 నాటికి మొత్తం ఉపాధి కల్పనలో 67 శాతం వ్యవసాయరంగంలోనే ఉంటే 2009 నాటికి వ్యవసాయ రంగ ఉపాధి కల్పన సామర్థ్యం తగ్గిపోయింది. ప్రస్తుతం వ్యవసాయ రంగం కేవలం 45 శాతం మందికి మాత్రమే ఉపాధి..............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి