.
25, నవంబర్ 2010, గురువారం
కిరణ్కు కిరీటం
రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా ముఖ్యమంత్రి పదవికి రోశయ్య రాజీనామా చేశారు. తీవ్ర ఉత్కంఠ మధ్య అసెంబ్లీ కమిటీ హాలులో అదే రోజు సాయంత్రం అత్యవసర కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. దీనికి ఢిల్లీ నుండి పార్టీ సీనియర్ నేతలు ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ, గులాంనబి ఆజాద్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి వీరప్ప మొయిలీ హాజరయ్యారు. కొత్త ముఖ్యమంత్రిని
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి