సమస్యల పరిష్కారం కోసం మంగళవారం తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం యథాతధంగా ఉంటుందని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జెఎసి ప్రకటించింది. లక్షలాదిగా తరలి వస్తున్న ఉద్యోగులను ఎక్కడికక్కడ ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినందున తమను అడ్డుకోవాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి