ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాంపై కేంద్ర స్థాయిలో దర్యాప్తు జరిపించాలని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు కేటాయించిన ఈ సొసైటీలోని ఫ్లాట్లను రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు అక్రమంగా పొందడం దేశానికే అవమానవని ఆయన వ్యాఖ్యానించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి