ఇరాన్కు చెందిన ఇద్దరు అగ్రస్థాయి అణు శాస్త్రవేత్తలపై మోటార్సైకిళ్ళపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు వేరువేరుగా జరిపిన బాంబు దాడుల్లో ఒకరు మరణించారు. మృతి చెందిన శాస్త్రవేత్త మజీద్ షహ్రియారీ దేశానికి చెందిన అణు ఇంధన సంస్థ కోసం ఒక ప్రధానమైన ప్రాజెక్టును నిర్వహించినట్లు ఇరాన్ అణు చీఫ్ అలీ అక్బర్ సలేహీ ఇర్నా వార్తా సంస్థకు తెలిపారు. ఆయన అణు పరిశోధనలపై........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి