జనం పిలుపులోని ఈ ''అభ్యుదయగీతం'' 1977 ముద్రణలో ప్రచురించబడిన ఖండికలలో కొంత మార్పులతో పాడుకోవడం జరుగుతున్నది. 1977 ముద్రణకు జనం పాడుకోవడానికి గల భేదము క్రింది విధంగా వుంది: 1977 ముద్రణలోని తొలి ఖండిక పల్లవిగా పాడుతున్నప్పటికి తొలి ఖండికలోని ''ఆ చల్లని... బడబానల మెంతో?'' యథాతథంగా పాడుతూ ''ఆ నల్లని.... భానువులెందరో?''లోని ''భానువులెందరో?''....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి