.
7, నవంబర్ 2010, ఆదివారం
భగవద్గీత గొప్పగ్రంథమెలా అయింది?
భగవద్గీత కర్మ సిద్థాంతాన్ని బోధించింది. ప్రతి వ్యక్తీ తన ధర్మాన్ని, అంటే తనకు సంఘం కేటాయించిన విధిని విస్మరించకూడదు. ఆ విధులను చేయడం ద్వారానే తన ముక్తిని సాధించాలి. తాను ఏ పని చేస్తున్నా, చేస్తున్న ఆ పని మీదే దృష్టి నిలపాలి తప్ప ఫలితాన్ని గురించి ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే కర్మయోగం సిద్ధించదు...ఇదే కర్మ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి