.
27, నవంబర్ 2010, శనివారం
భళా భారత్
ఆసియాక్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. అత్యుత్తమ ప్రదర్శనతో 14 స్వర్ణ, రజిత, 53 కంచు పతకాలతో మొత్తంగా 64 పతకాలు గెలుచుకుంది. పతకాల జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది. 72 క్రీడాంశాల్లో 47 దేశాలకు చెందిన సుమారు 10వేల మందిపైగా అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఆతిథ్య చైనా ఆది నుంచి కనబరుస్తున్న తిరుగులేని ఆధిక్యతను తుది వరకు కొనసాగించింది. 199 స్వర్ణ, 119 రజిత, 98 కాంస్య పతకాలతో మొత్తం 416 పతకాలను సాధించి అగ్ర స్థానంలో నిలిచింది. ఆసియాలో తిరుగులేని క్రీడాశక్తికి ప్రతీక........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి