'ఈ ఏడాది సార్వాలో రెండుసార్లు నారుమళ్లు పోశా. ఎకరాకు 12 వేల వరకూ అప్పు చేసి పెట్టుబడి పెట్టా. మొత్తం మునిగిపోయింది. మూడెకరాల్లో రూ.36 వేల పెట్టుబడిలో చిల్లిగవ్వ చేతికి రాని పరిస్థితి.' ఇదీ పాలకొల్లు రూరల్ మండలం లంకలక ోడేరుకు చెందిన కౌలు రైతు బీరెడ్డి సత్యనారాయణ ఆవేదన.'కోతకోసిన ఎకరం వరిపైరు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి