.
30, నవంబర్ 2010, మంగళవారం
ఒంటరిగానే వెళ్తున్నా....
వైఎస్ తనయుడు జగన్మోహనరెడ్డి తన లోక్సభ సభ్యత్వానికీ, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ సోమవారం రాజీనామా చేశారు. జగన్తోపాటు ఆయన తల్లి విజయమ్మ పులివెందుల శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. జగన్ రాజీనామాను లోక్సభ స్పీకర్ మీరాకుమార్ వెంటనే ఆమోదించారు. విజయమ్మ తన రాజీనామాను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు పంపారు. ఆమె రాజీనామాపై శాసనసభ సంప్రదాయాల ప్రకారం వ్యవహరిస్తామని డిప్యూటీ స్పీకర్ తెలిపారు.తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి