.
16, నవంబర్ 2010, మంగళవారం
ఆధునిక టెక్నాలజీతో శ్రీరామరాజ్యం
బాలకృష్ణ, నయనతార జంటగా బాపు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా రికార్డింగ్ చెన్నైలో ప్రారంభమైంది. 'శ్రీరామరాజ్యం' అనే పేరు పరిశీలనలో ఉంది. యలమంచిలి సాయిబాబు నిర్మాత. ముళ్లపూడి రమణ రచన చేస్తున్నారు. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలు సమకూరుస్తున్నారు. ఎనిమిది పాటలకు సంబంధించిన రికార్డింగ్ పూర్తయింది. ఇందులో బాలకృష్ణ శ్రీరాముడిగా, సీతగా నయనతార ...........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి