ముఖ్యమంత్రి మారినా కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం సమసిపోలేదు. ఆ మంట రగులుతూనే ఉంది. అది చల్లారే ఆనవాళ్లు ఇప్పట్లో కనిపించడంలేదు. సిఎంగా కిరణ్కుమార్రెడ్డి ప్రమాణస్వీకారం చేసినా ఆయనకు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్ శుభాకాంక్షలు చెప్పలేదు. బెంగుళూరు నుండి హైదరాబాద్ వచ్చినా మర్యాదపూర్వకంగానైనా కలవలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు అభినందించినా ఆయన మాటమాత్రంగానైనా.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి