.
20, నవంబర్ 2010, శనివారం
బృహదీశ్వరాలయ గోపురం భలేభలే
ఏ ఆలయానికి వుండే ప్రత్యేకత దానికి వుంటుంది. కాని తంజాపూరులోని బృహదీశ్వరాలయ గోపుర ప్రత్యేకత మాత్రం మరే దేవాలయానికి లేదనే చెప్పవచ్చు. గగనమధ్యంలో మార్తాండుడు తేజరిల్లిపోతున్నా ఆలయగోపురానికి బంగారుపూతలు పూస్తున్న ఈ దేవాలయ శిఖరం నీడ మాత్రం ఏ సమయంలోను నేలమీద పడదు. ఆ రోజు ఎంత ఎండకాస్తున్నా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏ వేళలోను బృహదీశ్వరాలయ గోపురం నీడ మాత్రం భూమి మీద పడదు. ఈ వింతకు కారణమేమిటో, ఆనాటి వాస్తుశిల్పులు ఈ విశేషాన్ని ఎలా సాధించగలిగారో ఈ నాటికీ కొరుకుడు పడక పెద్ద పెద్ద ఇంజినీర్లు సైతం తికమకపడిపోతున్నారు.
....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి