కేంద్రం ప్రతిపాదిస్తున్న ప్రజారోగ్య పథకంలో భాగంగా మహిళలకు ఇంజక్షన్ల రూపంలో గర్భనిరోధక ఔషధాలు అందచేయాలన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదన మహిళలకు ప్రాణాంతకంగా మారుతుందని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు బృందాకరత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరుతూ ఆమె కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి గులాంనబీ........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి