అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర టెలికాం మంత్రి ఎ రాజా ఎట్టకేలకు రాజీనామా చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధితో రెండుసార్లు చర్చలు జరిపిన రాజా చెన్నరు నుండి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 1.76 లక్షల కోట్ల రూపాయల 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో చిక్కుకొని అప్రదిష్ట పాలైన ఆయన ప్రతిపక్షాల రాజీనామా డిమాండ్కు తలొగ్గక తప్పలేదు. సోమవారం నుండి తిరిగి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఈ వ్యవహారం చర్చకు రానున్నది. దీనికి సంబంధించిన రెండు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి