.

15, నవంబర్ 2010, సోమవారం

ఎల్లలు దాటుతున్న ఎర్రచందనం

  ''హలో... హలో... ఇప్పుడే రేంజర్‌ కారు బయటకు పోతోంది. అది నంద్యాల వైపు వెళ్తోంది. డిఎఫ్‌ఓ కారు లోపలే ఆగి ఉంది. సిబ్బంది కూడా ఒక్కొక్కరుగా ఆఫీసుకు చేరుకుంటున్నారు. మన లారీ ఎక్కడుంది? అడవులు దాటారా?, కలప ఎక్కించారా? పైన చెత్తవేసి కప్పేయండి... వెంటనే బయలు దేరండి...''ప్రకాశం జిల్లా గిద్దలూరు డివిజన్‌ ఫారెస్టు కార్యాలయం ఎదురుగా ఓ వ్యక్తి ఆదరాబాదరాగా.. హైరానా పడుతూ... సెల్‌ఫోన్‌లో స్మగ్లర్లకు సమాచారం చేరవేస్తున్న వైనం ప్రజాశక్తి కంటబడింది. స్మగ్లర్లకు చెందిన ఆ వ్యక్తి అధికారుల కదిలికలను తమ వారికి తెలియజేస్తూ కలప లారీని బయటకు తెచ్చే పనిలో నిమగమై ఉన్నాడు. ప్రజాశక్తి పరిశీలనలో అనేక విషయాలు వెలుగుచూశాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి