.
19, నవంబర్ 2010, శుక్రవారం
2జి స్కాం దద్దరిల్లిన పార్లమెంట్
చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మెన్స్ఫోర్, మెన్స్లైట్వెయిట్ ఫోర్ ఈవెంట్స్లో భారత రోవర్లు చరిత్ర సృష్టించారు. 12 ఏళ్ల తరువాత మొట్టమొదటి సారిగా భారత్కు రెండు వెండి పతకాలను సాధించి పెట్టారు. ఆరో రోజైన గురువారం మెన్స్ ఫోర్ విభాగంలోని రజిత పతక విజేతలుగా భారత్కు చెందిన అనిల్కుమార్, సాజీథామస్, రంజిత్సింగ్, జెనిల్ కృష్ణన్లు నిలిచారు. ఆతిథ్య దేశం చైనా బంగారు పతకాన్ని ఎగరేసుకుపోగా మూడవ స్థానంలో ఉజ్బెకిస్తాన్ కాంస్య పతకాన్ని సాధించింది. లైట్వెయిట్
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి