2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణంపై విచారణ జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘా(జెపిసి)న్ని ఏర్పాటు చేయాలన్న పట్టును ప్రతిపక్షం విడిచిపెట్టకపోవటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడింది. దీంతో పార్లమెంట్ ఉభయసభలూ శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం రెండు సభల సమావేశాలూ ప్రారంభం అయిన వెంటనే జెపిసి డిమాండ్ను పునరుద్ఘాటిస్తూ అన్ని పార్టీల సభ్యులూ వెల్లో గుమిగూడి నినాదాలు చేయటం ప్రారంభించారు. లోక్సభలో స్పీకర్ మీరాకుమార్ ప్రవేశిస్తున్నట్లు మార్షల్స్ ప్రకటించిన వెంటనే బిజెపి సభ్యులు వెల్లో
19, నవంబర్ 2010, శుక్రవారం
2జి స్కాం దద్దరిల్లిన పార్లమెంట్
2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణంపై విచారణ జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘా(జెపిసి)న్ని ఏర్పాటు చేయాలన్న పట్టును ప్రతిపక్షం విడిచిపెట్టకపోవటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడింది. దీంతో పార్లమెంట్ ఉభయసభలూ శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం రెండు సభల సమావేశాలూ ప్రారంభం అయిన వెంటనే జెపిసి డిమాండ్ను పునరుద్ఘాటిస్తూ అన్ని పార్టీల సభ్యులూ వెల్లో గుమిగూడి నినాదాలు చేయటం ప్రారంభించారు. లోక్సభలో స్పీకర్ మీరాకుమార్ ప్రవేశిస్తున్నట్లు మార్షల్స్ ప్రకటించిన వెంటనే బిజెపి సభ్యులు వెల్లో
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి