2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణంపై విచారణ జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘా(జెపిసి)న్ని ఏర్పాటు చేయాలన్న పట్టును ప్రతిపక్షం విడిచిపెట్టకపోవటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడింది. దీంతో పార్లమెంట్ ఉభయసభలూ శుక్రవారానికి వాయిదా
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి