.

15, నవంబర్ 2010, సోమవారం

10 వేల అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం


రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా 10 వేల అంగన్‌వాడీ కేంద్రాలను ఆదివారం బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభించింది. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి ఉద్దేశించిన ఐసిడిఎస్‌ కేంద్రాలకు అనుబంధంగా ఇప్పటికే పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు అదనంగా ఏర్పాటు చేసిన ఈ 10 వేల కేంద్రాలను మంత్రి మాణిక్యవరప్రసాద్‌ ప్రారంభించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి