రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా 10 వేల అంగన్వాడీ కేంద్రాలను ఆదివారం బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభించింది. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి ఉద్దేశించిన ఐసిడిఎస్ కేంద్రాలకు అనుబంధంగా ఇప్పటికే పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు అదనంగా ఏర్పాటు చేసిన ఈ 10 వేల కేంద్రాలను మంత్రి మాణిక్యవరప్రసాద్ ప్రారంభించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి